రాజీనామాలతోనే తెలంగాణ: జీవన్, డిసిసి బిల్డింగ్ ఎక్కిన విద్యార్థులు
ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే కేవలం ఉప ఎన్నికలు మాత్రమే వస్తాయని అధికార పార్టీ నేతలు రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందన్నారు. తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని అన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉంటే రాజీనామాలే ఏకైక అస్త్రం అన్నారు. కాగా వరంగల్ జిల్లాలో కాంగ్రెసు ప్రజాప్రతినిధుల వైఖరిని నిరసిస్తూ కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆరుగురు విద్యార్థులు డిసిసి భవనం ఎక్కారు. తెలంగాణపై స్పష్టత లేకుండా వస్తున్న టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని లేకుంటే తాము భవనంపై నుండి దూకుతామని హెచ్చరించారు.
Comments
jeevan reddy telangana t congress kakatiya university hyderabad జీవన్ రెడ్డి టి కాంగ్రెసు కాకతీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్
English summary
Congress senior leader Jeevan Reddy demanded his party leaders that to resign for their posts.
Story first published: Saturday, June 18, 2011, 13:15 [IST]