రాజీనామాలతోనే తెలంగాణ: జీవన్, డిసిసి బిల్డింగ్ ఎక్కిన విద్యార్థులు

ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే కేవలం ఉప ఎన్నికలు మాత్రమే వస్తాయని అధికార పార్టీ నేతలు రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందన్నారు. తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని అన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉంటే రాజీనామాలే ఏకైక అస్త్రం అన్నారు. కాగా వరంగల్ జిల్లాలో కాంగ్రెసు ప్రజాప్రతినిధుల వైఖరిని నిరసిస్తూ కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆరుగురు విద్యార్థులు డిసిసి భవనం ఎక్కారు. తెలంగాణపై స్పష్టత లేకుండా వస్తున్న టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని లేకుంటే తాము భవనంపై నుండి దూకుతామని హెచ్చరించారు.
More From
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications