జయశంకర్ వద్ద టిడిపి, కాంగ్రెసును అడ్డుకున్న కెయు విద్యార్థులు

కాగా కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ఆచార్య జయశంకర్ మరణవార్త పట్ల తన సంతాపం తెలిపారు. జయశంకర్ లోతైన ఆలోచనలు గల వ్యక్తి అని, విలువల కోసం కట్టుబడి ఉన్న వ్యక్తి అని కొనియాడారు. మృతి ఆయనను బాధించినట్లు చెప్పారు. ఆయన విద్యావేత్తగా, సామాజిక వేత్తగా పేరు గాంచాడని అన్నారు. ఆయనతో తనకు దశాబ్దాలుగా అనుబంధం ఉందని అన్నారు. కాగా ప్రముఖ దర్శకుడు శంకర్ జయశంకర్ మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications