యజర్వేద మందిరం రక్షణ విభాగం ప్రధానాధికారి ప్రధాన్ అరెస్టు

పట్టుబడిన నగదు రూ.100, 500, 1000 నోట్ల కట్టల రూపంలో ఉంది. రూ.1000 నోట్ల కట్టలపై హైదరాబాదు 44 అన్న నంబరు ఉంది. మిగిలిన నోట్ల కట్టలు ఏ బ్యాంకుకు చెందినవో వివరాలు వెల్లడించేందుకు డీఎస్పీ కృష్ణ నిరాకరించారు.తమిళనాడు లోని నార్తార్ఖాడ్కు చెందిన చంద్రశేఖర్ ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్ వద్ద 2 నెలలుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి అంత డబ్బు ఎక్కడిది? ఎవరు ఇమ్మంటే ప్రశాంతి నిలయంలోని సత్యసాయి క్యాంటీన్ వద్ద బెంగళూరుకు చెందిన సోహాన్శెట్టికి ఇచ్చారు? తదితర విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు.
కొడికొండ చెక్పోస్టు వద్ద నగదుతో పట్టుబడిన హరీశ్నందాశెట్టి, సోహాన్శెట్టి బెంగళూరులోని సత్యనారాయణ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్నారు. సోహాన్శెట్టి, ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్ మధ్య సాన్నిహిత్యమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేశారు. ట్రస్టుకు సంబంధించి కీలకమైన వ్యక్తులను విచారణకు పిలిపించటానికి వీలుగా పోలీసులు నోటీసులను సిద్ధం చేస్తున్నారు. చట్టపరంగా ఎలాంటి విధానాలను అవలంభించాలనే అంశాలను పరిశీలిస్తున్నట్లు ఎస్పీ షానవాజ్ ఖాసిం చెప్పారు. ట్రస్టులో కీలకంగా ఉన్న ఇద్దరికి నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు. సత్యసాయి ట్రస్టు ఉద్యోగులు ముగ్గురిని అదుపులోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications