ఆర్టీసి చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఎమ్మెస్సార్

ఇదిలా వుంటే, మొత్తం 15 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇందులో 12 మంది కాంగ్రెసు పార్టీకి చెందినవారు, ముగ్గురు తెలుగుదేశం పార్టీకి చెందినవారు ఉన్నారు. రాజీనామాలు చేయని మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్లకు ఉస్మానియా విశ్వవిద్యాలంయ జెఎసి హెచ్చరికలు జారీ చేసింది. రాజీనామాలు చేయనివారి ఇళ్లపై దాడులు చేస్తామని సోమవారం హెచ్చరించింది. రెండు రోజుల పాటు తెలంగాణ జెఎసి తలపెట్టిన రెండు రోజుల బంద్కు సిపిఐ మద్దతు ప్రకటించింది. కేబుల్ ఆపరేటర్ల సంఘం కూడా మద్దతు తెలిపింది. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన తర్వాత రాజీనామా చేయాల్సిన అవసరం లేదని హైదరాబాదుకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు ఎం. శశిధర్ రెడ్డి అన్నారు.
More From
-
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications