వారు చేస్తే మేమూ రాజీనామా చేస్తాం: జెసి దివాకర్
తెలంగాణపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఉండేవారు పార్టీలో ఉంటారు. వెళ్లేవారు వెళతారని అన్నారు. తెలంగాణ అంశం పతాకస్థాయికి చేరిందన్నారు. ఈ అంశంపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. ఒక నిర్ణయం ద్వారా అన్ని ప్రాంతాల వారిని సంతృప్తిపర్చడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యను పరిష్కరిస్తేనే ఫలితం ఉంటుందన్నారు. సమైక్యాంధ్ర కోసం ఏ త్యాగానికైనా సిద్ధం అని పూతలపట్టు శాసనసభ్యుడు డాక్టర్ రవికుమార్ వేరుగా అన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇచ్చే సమస్యే లేదన్నారు.
Comments
jc diwakar reddy erasu pratap reddy telangana botsa satyanarayana congress hyderabad జెసి దివాకర్ రెడ్డి ఏరాసు ప్రతాప రెడ్డి తెలంగాణ బొత్స సత్యనారాయణ కాంగ్రెసు హైదరాబాద్
English summary
Anantapur district congress mla JC Diwakar Reddy said today that seemandhra leaders may resign against telangana leaders resign.
Story first published: Wednesday, July 6, 2011, 14:57 [IST]