వారు చేస్తే మేమూ రాజీనామా చేస్తాం: జెసి దివాకర్

తెలంగాణపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఉండేవారు పార్టీలో ఉంటారు. వెళ్లేవారు వెళతారని అన్నారు. తెలంగాణ అంశం పతాకస్థాయికి చేరిందన్నారు. ఈ అంశంపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. ఒక నిర్ణయం ద్వారా అన్ని ప్రాంతాల వారిని సంతృప్తిపర్చడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యను పరిష్కరిస్తేనే ఫలితం ఉంటుందన్నారు. సమైక్యాంధ్ర కోసం ఏ త్యాగానికైనా సిద్ధం అని పూతలపట్టు శాసనసభ్యుడు డాక్టర్ రవికుమార్ వేరుగా అన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇచ్చే సమస్యే లేదన్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications