వారు చేస్తే మేమూ రాజీనామా చేస్తాం: జెసి దివాకర్

తెలంగాణపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఉండేవారు పార్టీలో ఉంటారు. వెళ్లేవారు వెళతారని అన్నారు. తెలంగాణ అంశం పతాకస్థాయికి చేరిందన్నారు. ఈ అంశంపై కేంద్రం వెంటనే జోక్యం చేసుకొని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. ఒక నిర్ణయం ద్వారా అన్ని ప్రాంతాల వారిని సంతృప్తిపర్చడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సమస్యను పరిష్కరిస్తేనే ఫలితం ఉంటుందన్నారు. సమైక్యాంధ్ర కోసం ఏ త్యాగానికైనా సిద్ధం అని పూతలపట్టు శాసనసభ్యుడు డాక్టర్ రవికుమార్ వేరుగా అన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇచ్చే సమస్యే లేదన్నారు.
More From
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications