వైయస్ జగన్ వర్గానిది రాజకీయ వ్యభిచారం: ఉమ

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి మృతిని సానుభూతిగా చేసుకొని జగన్ సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని దాడి వీరభద్రా రావు విమర్శించారు. తన తండ్రి మరణం ఓ కుట్ర అంటున్న జగన్ అందుకు సిబిఐ విచారణకు ఎందుకు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. భౌతికాయం ఉండగానే ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నాలు చేసిన జగన్ను ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు.












Click it and Unblock the Notifications