రూపాయి చొప్పున పెరిగిన ఆర్టీసి బస్సు చార్జీలు
హైదరాబాదు వంటి నగరాలలో తిరిగే పట్టణ బస్సులలో సైతం స్వల్పంగా టిక్కెట్ రేట్లు పెరగనున్నాయి. పెరిగిన ఈ ధరలు గురువారం అర్ధరాత్రి నుండి అమలులోకి వస్తాయి. కాగా మూడు వేల కొత్త బస్సులు ఆర్టీసి కొనేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్డీసీ ఎండి గురువారం భేటీ అయిన తర్జన భర్జనల అనంతరం పెంపు నిర్ణయాలు తీసుకున్నారు.
Comments
apsrtc botsa satyanarayana kiran kumar reddy hyderabad ఎపిఎస్ఆర్టీసీ బొత్స సత్యనారాయణ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్
English summary
APSRTC increased bus charges. Government approved the hike in RTC bus charges.
Story first published: Thursday, July 14, 2011, 16:43 [IST]