వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ నేతలు, ఒయు విద్యార్థుల దీక్ష విరమణ
కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గత ఐదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్న విద్యార్థులు కూడా దీక్షలు విరమించారు. దీక్షలు విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఇప్పటికే విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. దీక్షలు విరమించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా విద్యార్థులను కోరారు. తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్, విరసం నేత వరవరరావు, కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ, వివేక్ వారి చేత దీక్షలు విరమింపజేశారు.
Comments
telangana congress fast konda laxman bapuji ou students తెలంగాణ కాంగ్రెసు దీక్ష కొండా లక్ష్మణ్ బాపూజీ ఒయు విద్యార్థులు
English summary
Congress leaders and OU students withdraw fast
Story first published: Thursday, July 14, 2011, 19:47 [IST]