రాజకీయాలు మాట్లాడే స్థితిలో లేను: అమర్ సింగ్
కాగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ ఆదికేశవులు నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవం జరిగి నలభై రోజులు పూర్తయిన సందర్భంగా మండల పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు ఐదు గంటల పాటు ఆలయంలో గడిపారు. కాగా ఇటీవల నోటుకు ఓటు కుంభకోణంలో అమర్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
Comments
English summary
Rajya Sabha MP Amar Sing came to Sri Venkateswara Swamy temple which is built by TTD former chairman Adikeshavulu Naidu.
Story first published: Tuesday, July 26, 2011, 11:35 [IST]