రాజకీయాలు మాట్లాడే స్థితిలో లేను: అమర్ సింగ్

కాగా తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ ఆదికేశవులు నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రారంభోత్సవం జరిగి నలభై రోజులు పూర్తయిన సందర్భంగా మండల పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు ఐదు గంటల పాటు ఆలయంలో గడిపారు. కాగా ఇటీవల నోటుకు ఓటు కుంభకోణంలో అమర్ సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications