ఎట్టకేలకు యడ్డీ రాజీనామా, రాజ్ భవన్కు నడక

రాజీనామా సమర్పించిన అనంతరం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల నుండి తప్పుకునేది లేదని స్పష్టం చేశారు. క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. పార్టీ అదేశానుసారమే రాజీనామా చేశానని అన్నారు. తన హయాంలో ఎన్నో కొత్త పథకాలు ప్రవేశ పెట్టానని అన్నారు. మెట్రో, కొత్త అసెంబ్లీలు తుది దశలో ఉన్నాయని చెప్పారు. కొత్త ముఖ్యమంత్రికి అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications