మొద్దు శీను మరణ శిక్షకు అర్హుడు: అనంత కోర్టు

అయితే ఈ కేసులో మద్దెలచెర్వు సూరి పేరుతో పాటు తగరకండా కొండారెడ్డి పేరును కోర్టు ప్రస్తావించలేదు. ఇక హత్యకు పాల్పడ్డ మొద్దు శీను మరణ శిక్షకు అర్హుడు అని కోర్టు తీర్పు చెప్పింది. మొద్దు శీను చనిపోయినందున ఆ శిక్షను అమలు చేయలేక పోతున్నట్టు కోర్టు తీర్పు చెప్పింది. కాగా అభియోగాలు రుజువు కాలేకపోయినందు వల్ల నలుగురిపై కేసు కొట్టి వేసింది. మరొకరు అప్రూవల్గా మారటంతో ఆయనను నిర్దోషిగా ప్రకటించగా ఎనిమిది మందికి జీవిత ఖైదు విధించింది.












Click it and Unblock the Notifications