వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మొద్దు శీను మరణ శిక్షకు అర్హుడు: అనంత కోర్టు
అయితే ఈ కేసులో మద్దెలచెర్వు సూరి పేరుతో పాటు తగరకండా కొండారెడ్డి పేరును కోర్టు ప్రస్తావించలేదు. ఇక హత్యకు పాల్పడ్డ మొద్దు శీను మరణ శిక్షకు అర్హుడు అని కోర్టు తీర్పు చెప్పింది. మొద్దు శీను చనిపోయినందున ఆ శిక్షను అమలు చేయలేక పోతున్నట్టు కోర్టు తీర్పు చెప్పింది. కాగా అభియోగాలు రుజువు కాలేకపోయినందు వల్ల నలుగురిపై కేసు కొట్టి వేసింది. మరొకరు అప్రూవల్గా మారటంతో ఆయనను నిర్దోషిగా ప్రకటించగా ఎనిమిది మందికి జీవిత ఖైదు విధించింది.
Comments
maddelachervu suri Moddu Seenu paritala ravi ananthapur మద్దెలచెర్వు సూరి మొద్దు శీను పరిటాల రవి అనంతపురం
English summary
Ananthapuram district court did not talk about Maddelchervu Suri and Konda Reddy name in Paritala Ravi murder case.
Story first published: Thursday, August 25, 2011, 17:35 [IST]