పద్మనాభ స్వామి ఆరో గదిపై బుధవారం దాకా ఉత్కంఠ

ఆరో గదిపై తమ నిర్ణయం సంప్రదాయాలకు, ప్రజల విశ్వాసాలకు అనుగుణంగానే ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. సంపద సంరక్షణకు సడలింపులు కూడా ఉంటాయని చెప్పింది. సంపదను ఆలయంలోనే ఉంచాలని కమిటీ అభిప్రాయపడింది. ఆరో గదిని తెరవకూడదని, సంపదను వీడియో, ఫొటో తీయడం ఆలయ సంప్రదాయాలకు విరుద్ధమని ట్రాంవకోర్ రాచకుటుంబం అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications