బాబు వ్యూహం, ఆరు నెలల ముందే అభ్యర్థులు

రాష్ట్రంలోని 294 శానససభా నియోజకవర్గాలకు త్వరలోనే ఇంచార్జీలను నియమిస్తామని, వారి పనితీరును ఆరు నెలలకు ఒకసారి సమీక్షిస్తామని, అవసరమైతే ఇంచార్జీలను మారుస్తామని ఆయన చెప్పారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో కలిసిపోయిందని, వైయస్ జగన్కు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 45 రోజుల్లో పతనమవుతుందని ఆయన అన్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో ఆయన మూడు రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు జిల్లాలోని మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
More From
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'












Click it and Unblock the Notifications