గాలి కేసు: శ్రీలక్ష్మి, రాజగోపాల్ అరెస్టుకు రంగం సిద్ధం?

ఇప్పటికే గాలి జనార్ధన్ రెడ్డి, మైనింగ్ ఎండి శ్రీనివాస్ల పేర్లు ఎ-1, ఎ-2లుగా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే వారు అక్రమ మైనింగ్ జరుగుతుంటే సహాయ పడ్డారా లేక అక్రమాలు జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారా తదితర అంశాలను పరిశీలించి వారిని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారిని ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలోని రాజగోపాల్ ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు చేసి కీలక పత్రాలు సేకరించిన విషయం తెలిసిందే. శనివారం శ్రీలక్ష్మి ఇంట్లోనూ సుమారు నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించిన సిబిఐ అధికారులు పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలను సోమవారం కోర్టుకు సమర్పించనున్నట్లు సమాచారం.
More From
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications