ముందే భానును విచారించిన సిబిఐ, హాజరైన శ్రీలక్ష్మి

అయితే భానును విచారణ నిమిత్తం మరోసారి పిలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఢిల్లీ అస్సాం భవనంలో కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఎమ్మార్ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. కాగా సాక్షి వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి కూడా గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరై వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారని సమాచారం.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications