ముందే భానును విచారించిన సిబిఐ, హాజరైన శ్రీలక్ష్మి

అయితే భానును విచారణ నిమిత్తం మరోసారి పిలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఢిల్లీ అస్సాం భవనంలో కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఎమ్మార్ కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. కాగా సాక్షి వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి కూడా గుట్టుచప్పుడు కాకుండా ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరై వారి ప్రశ్నలకు సమాధానమిచ్చారని సమాచారం.












Click it and Unblock the Notifications