చిన్నపాటి పొరపాట్లను అపార్థం చేసుకోవద్దు: బొత్స

రాష్ట్రంలో 7 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తున్నాయని, ఆ తర్వాత 17 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తున్నాయని, కాంగ్రెసు పార్టీని గెలిపించేలా కృషి చేయాలని ఆయన అన్నారు. మన పనితీరును ఫలితాలు సూచిస్తాయని ఆయన అన్నారు. సిఎల్పీలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కార్యవర్గం అనుమతి తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఎమ్మెల్సీలను చిన్న చూపు చూస్తున్నారని ఎమ్మెవ్సీ సింగం బసవపున్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. శాసనసభ్యులు విధిగా జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) కార్యాలయాలకు వచ్చేలా చూడాలని ఆయన సూచించారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications