విఆర్ఓ పరీక్షల్లో వింత: ఆప్షన్స్లలో లేని సమాధానం

కాగా విఆర్ఓ పరీక్షల సందర్భంగా కొన్ని అపశృతులు చోటు చేసుకున్నాయి. అదిలాబాద్ నర్సాపురం గ్రామానికి చెందిన అలేఖ్య అనే అభ్యర్థి పరీక్ష రాసేందుకు తన మేనమామ ద్విచక్ర వాహనంపై వస్తుండగా జారి క్రింద పడి మృతి చెందింది. ఈ ఘటన ఏడో నెంబర్ జాతీయ రహదారిపై జరిగింది. పలుచోట్ల నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోనికి అనుమతించలేదు. ఈ పరీక్షలకు 75 శాతం మంది హాజరయ్యారు. కాగా విఆర్ఏ పరీక్షలు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్నాయి.












Click it and Unblock the Notifications