మణిపూర్ మళ్లీ కాంగ్రెస్దే, 4వ స్థానంలో ఖుర్షీద్ భార్య

కాగా ఉత్తర ప్రదేశ్ లోని ములాయం సింగ్ యాదవ్ సొంత నియోజకవర్గం అయిన ఎటావాలో సమాజ్ వాది పార్టీ అన్ని స్థానాల్లోనూ ముందంజలో ఉంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ భార్య లూయీ ఖూర్షీద్ యుపి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఆమె నాలుగో స్థానంలో ఉన్నారు. కాగా కడపటి సమాచారం అందే సమయానికి ఉత్తర ప్రదేశ్లో ఎస్పీ 178, బిఎస్పీ 99, కాంగ్రెస్ 53, బిజెపి 57 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక మణిపూర్లో కాంగ్రెసు 9, తృణమూల్ కాంగ్రెసు 1, పంజాబ్ లో కాంగ్రెసు 2 స్థానాలు గెలుపొందింది.
కాగా కడపటి సమాచారం అందే సమయానికి మణిపూర్ లో కాంగ్రెసు పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది. అక్కడ కాంగ్రెసు పార్టీ 29 స్థానాలలో గెలుపొంది, పన్నెండు స్థానాలలో ఆధిక్యంలో ఉంది. అరవై స్థానాలు కలిగిన ఇక్కడ కాంగ్రెసు మరోసారి అధికారంలోకి రానుంది.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications