త్రివేది రైల్వే బడ్జెట్ వైపు చూస్తున్న ఆంధ్రప్రదేశ్

రాష్ట్రానికి అన్యాయం జరగలేదని తాను అనడం లేదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. అన్యాయం జరిగితే నిరసన వ్యక్తం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. తమతో తెలుగుదేశం సభ్యులు కలిసి రావాలని ఆయన అన్నారు. కాంగ్రెసు సభ్యులు మైకుల వద్ద నిరసన తెలియజేస్తారు గానీ పార్లమెంటులో వ్యక్తం చేయరని నామా నాగేశ్వర రావు ఓ టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు.
రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం లభించేలా చూడడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటు సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మినహా మిగతా పార్లమెంటు సభ్యులంతా హాజరయ్యారు. పార్లమెంటు సభ్యులు తమ తమ ప్రాధమ్యాలను వివరించారు. రైల్వే సహాయ మంత్రి మునియప్ప అప్పుడు వారికి హామీలు ఇచ్చారు. వరంగల్ జిల్లా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలనే డిమాండ్ కూడా ఉంది.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications