ములాయంకు కాంగ్రెస్ ఆహ్వానం, ఇక మమతకు చెక్?

ఇందులో భాగంగానే ములాయం సింగ్కు కాంగ్రెసు పార్టీ ఓ ముఖ్య నేత నుండి పిలుపు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆదివారం కాంగ్రెసు పార్టీ ముఖ్య నేత ములాయం సింగ్ యాదవ్కు ఫోన్ చేసి సోమవారం ఢిల్లీ రమ్మని చెప్పారు. ములాయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ అంశంపై యుపి ముఖ్యమంత్రి, ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. ములాయం సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారని చెప్పారు. యుపిఏతో పొత్తు విషయంలో ఆయనదే ఫైనల్ అని చెప్పారు. ఆయన నిర్ణయం మేరకు నడుచుకుంటామని తెలిపారు. కాగా ఎస్పీ యుపిఏలోకి వస్తానంటే ఆహ్వానిస్తామని కాంగ్రెసు పార్టీ కూడా తెలిపింది.
More From
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications