దోచింది దాచుకోవడమే ఆశయం: జగన్ పార్టీపై బొత్స

ఉప ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా లేవని ఆయన అన్నారు. లోపాలను సరిదిద్దుకుని భవిష్యత్తు ఎన్నికలకు సమాయత్తమవుతామని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలకు బాధపడి మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఏదో మాట్లాడి ఉంటారని ఆయన అన్నారు. కోవూరులో మెరుగైన ఫలితం కోసం ప్రయత్నించామని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుంటామని ఆయన అన్నారు. ఫలితాలకు తాను కూడా బాధ్యత వహిస్తానని ఆయన అన్నారు. మహబూబ్నగర్ అభ్యర్థి ఎంపికలో పొరపాటు చేశామని ఆయన అంగీకరించారు. తాము ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకుంటామని ఆయన అన్నారు. తాము తప్పుకోవడం, రాజీనామా చేయడం వంటి విషయాలపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.
More From
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications