దోచింది దాచుకోవడమే ఆశయం: జగన్ పార్టీపై బొత్స

ఉప ఎన్నికల ఫలితాలు ఆశాజనకంగా లేవని ఆయన అన్నారు. లోపాలను సరిదిద్దుకుని భవిష్యత్తు ఎన్నికలకు సమాయత్తమవుతామని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలకు బాధపడి మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఏదో మాట్లాడి ఉంటారని ఆయన అన్నారు. కోవూరులో మెరుగైన ఫలితం కోసం ప్రయత్నించామని ఆయన అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుంటామని ఆయన అన్నారు. ఫలితాలకు తాను కూడా బాధ్యత వహిస్తానని ఆయన అన్నారు. మహబూబ్నగర్ అభ్యర్థి ఎంపికలో పొరపాటు చేశామని ఆయన అంగీకరించారు. తాము ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకుంటామని ఆయన అన్నారు. తాము తప్పుకోవడం, రాజీనామా చేయడం వంటి విషయాలపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.
More From
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications