'ఇందిర బాట' వాయిదాకు బొత్స: కిరణ్ రెడ్డి ససేమీరా

జిల్లా ఇంచార్జ్ మంత్రి ధర్మాన ప్రసాద రావు, మంత్రులు బాలరాజు, గంటా శ్రీనివాస రావు అక్కడే ఉండి ఇందిర బాట కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వారు హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరగనున్న పిసిసి విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత తిరిగి వారు విశాఖకు వెంటనే వెళ్లాల్సి ఉంటుంది. కేవలం ఈ ముగ్గురు నేతలే కాకుండా జిల్లాకు చెందిన నేతలందరి పరిస్థితి ఇదే.
దీంతో రావడం... వెళ్లడం ఇబ్బందిగా మారుతుందని.... కాబట్టి బాటను వాయిదా వేసుకోవాలని బొత్స సూచించారట. కాని కిరణ్ మాత్రం ఒప్పుకోలేదని తెలుస్తోంది. సదస్సు తర్వాత రోజే బాట ఉంటే నేతలు అక్కడకు వెళ్లేందుకు ఇబ్బందవుతుందని కిరణ్కు బొత్స చెప్పారట. అయితే ఇందిరమ్మ బాట కార్యక్రమం ఎప్పుడో ఖరారైందని దీనిని మార్చేది లేదని కిరణ్ ఖరాఖండిగా చెప్పారట.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications