ముమ్మాటికి వైయస్సే: ఆనంకు అండ, టిఎంపీలపై జానా

తెర వెనుకతో మంత్రులకు సంబంధం లేదు: బొత్స
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన సిఎం హోదాలో చెప్పిన కార్యక్రమాలు మంత్రులు చేశారని, తెర వెనుక లావాదేవీలతో వారికి ఏమాత్రం సంబంధం లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చిత్తూరు జిల్లాలో అన్నారు.
అప్పట్లో తీసుకున్న ప్రతి నిర్ణయానికి మంత్రులందరూ సమష్టి బాధ్యత వహించాల్సిందేనని చెప్పారు. అయితే, తెర వెనుక జరిగిన లావాదేవీలు, లాలూచీలకు మంత్రులకు సంబంధం లేదన్నారు. తెర వెనుక వ్యవహారాలతో సంబంధం ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు.
టిఎంపీలది మీడియాలో చూశా: జానా
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరుతారనే విషయాన్ని తాను మీడియాలో చూశానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి ఆదివారం హైదరాబాదులో అన్నారు. సీనియర్ నేత కె కేశవ రావుతో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంపీలు తెరాసలో చేరే విషయం తమకు తెలియదన్నారు. తాను మీడియాలోనే చూశానన్నారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా మీడియాకు చెబుతానని చెప్పారు.
-
Copper:రికార్డు స్థాయికి రాగి ధరలు! ఎందుకీ భారీ ఎగబాకుడు? -
మా వీడియోలు, ఫొటోలు డిలెట్ చేశాం- ప్రాయశ్చిత్తం చేసుకుంటాం -
AI: చెదిరిపోతున్న భారత్ ఏఐ కల? అమెరికాకు 100 సంస్థల క్యూ..! -
EPF సంస్కరణలు.. లక్షలాది ఉద్యోగులపై ప్రభావం -
కొట్టుకున్న కూటమి, వైసీపీ కార్పొరేటర్లు.. విశాఖలో టెన్షన్! -
Microsoft: గంటల్లోనే రూ.36 లక్షల కోట్లు ఆవిరి -
today rasiphalalu: నేడు వీరింటికి కుబేరుడు.. లక్కు రాసుందని చెప్పిన గ్రహాలు! -
మహారాష్ట్రలో బీజేపీకి పవార్ల షాక్..! విలీనానికి ముహుర్తం-కొత్త బాస్ గా ? -
LPG prices: బడ్జెట్ కు ముందే గ్యాస్ సిలెండర్ల ధరలపై గుడ్ న్యూస్? రీజన్ ఇదే..! -
Tirumala: కొండ పైన బంగారం ధర తక్కువ - శ్రీవారి డాలర్లకు భారీ డిమాండ్..!! -
మామూలు ప్లాన్ కాదయ్యో లోకేష్.. అల్లు అర్జున్కి జోడీగా ప్రభాస్ హీరోయిన్ ! -
బెంగళూరు, చెన్నైలను దాటేసి డేంజర్ జోన్ లో హైదరాబాద్!












Click it and Unblock the Notifications