టీ బిల్లుకు సుష్మా డిమాండ్: సుప్రీంలో విభజనపై పిల్

కాంగ్రెసు పార్టీ వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడిందని ఆమె అన్నారు. విభజన జరిగేటప్పుడు స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉందని సుష్మా స్వరాజ్ అభిప్రాయపడ్డారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగకపోవడానికి కాంగ్రెసు పార్టీయే కారణమని ఆమె విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కాంగ్రెసు నాటకాలు ఆడుతోందని ఆమె వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ విభజనపై సుప్రీంకోర్టులో మరో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. మాజీ శాసనసభ్యుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అడుసుమిల్లి జయప్రకాశ్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రక్రియ కొనసాగాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్ వేశారు.
రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించారే గాని దాని ఫలితంగా తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరిస్తారో కేంద్ర ప్రభుత్వం చెప్పలేదని అంటూ వెంటనే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన కోరారు. రాష్ట్ర విభజనపై రెండో ఎస్సార్సీ వేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా ఆయన సుప్రీం కోర్టును ఈ పిటిషన్లో అభ్యర్థించారు.
ఈ అంశంపై శుక్రవారంనాడు సుప్రీంకోర్టులో పీవీ రమణ అనే న్యాయవాది గురువారంనాడు ఒక ప్రజా వ్యాజ్యాన్ని (పిల్)ను దాఖలు చేశారు. రాష్ట్ర విభజన ప్రతిపాదన రాజ్యాంగంలోని 321-డి అధికరణ ఉల్లంఘనే అని ఆయన అన్నారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications