మరి మా హామీల సంగతేంటి?...చంద్రబాబుకు ముద్రగడ లేఖ
తూర్పుగోదావరి: రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారని...మరి చంద్రబాబు తమకు ఇచ్చిన హామీల సంగతేంటని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో లేఖ రాశారు.
ఈ లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన పలు విమర్శలు...అనేక ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదాపై మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. చేసిన తప్పులను సరిదిద్దుకోవడం కోసం ఆయన రోజుకో అబద్ధమాడుతున్నారని విమర్శించారు.

చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి విజయవాడకు పారిపోయి వచ్చిన విషయం నిజం కాదా...? అని ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ఇప్పటికైనా చంద్రబాబు ఇలాంటి మోసపు మాటలు...చేష్టలు ఆపి కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications