మోడీ-పకోడి కావాలా నాయానా...నెల్లూరులో టిడిపి వినూత్న నిరసన
నెల్లూరు:ఎపి పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నెల్లూరులో టిడిపి విద్యార్థి సంఘం సభ్యులు వినూత్ననిరసన చేపట్టారు. ఒక పకోడి బండి పెట్టి...ఆ పకోడికి మోడీ పేరు పెట్టి హల్ చల్ చేశారు. అలాగే గుజరాతీ ఛాయ్ మా స్పెషల్ అంటూ టీ అమ్మకాలు కూడా చేశారు
నెల్లూరులో రాష్ట్రానికి సంబంధించి విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యంపై తెలుగుదేశం విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. వీఆర్ సీ సెంటర్ లో రోడ్డుపై పకోడి వేయడం తో పాటు ఆ పకోడీకి మోడీ-పకోడీ అని నామకరణం చేసి రోడ్డు వెంబటి వెళ్లేవారిని ఉద్దేశించి మోడీ పకోడీ కావాలా నాయానా అంటూ నినాదాలు చేశారు.

అలాగే ఎపిని కేంద్రం దారుణంగా మోసగించిందంటూ టీ అమ్మకాలు కూడా చేశారు. మోడీ-పకోడీతో పాటు గుజరాతీ ఛాయ్ మా ప్రత్యేకత అంటూ బ్యానర్ పెట్టారు. యువతకు ఉద్యోగాలు కల్పించకుండా మోసం చేశారని...ఇక ఎపిలో యువత పరిస్థితి...మోడీ పేరు చెప్పుకుంటూ పకోడీ-టీ అమ్ముకోవడమేనంటూ నిరసన వ్యక్తం చేశారు.
-
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్ .. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు డ్రగ్స్ పాజిటివ్! -
"గోంగూర మష్రూమ్ కర్రీ" ఇలా చేస్తే స్వర్గమే !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!












Click it and Unblock the Notifications