మహిళను వివస్త్రను చేసి ఎలా కొట్టారో చూడండి, వీడియో!
Recommended Video

విశాఖపట్నం జిల్లాలో మరో దారుణం చొటుచేసుకుంది. ఎస్సీ మహిళ పట్ల కొందరు దారుణం గా ప్రవర్తించారు. బట్టలూడదీసి, జాకెట్ లేని ఆ మహిళను దారుణంగా కొట్టారు. పెందుర్తి మండలం శివారులో స్థానికుల్లో కొందరికి ఎస్సీలతో స్ధలం విషయంలో వివాదం మొదలైంది. కాళీగా ఉన్న కొంత డీఫారం భూమి ని అధికారులు కొందరు పేదలకు కేటాయించారు. అయితే స్ధలాన్ని చదును చేయటానికి అధికారులు ప్రయత్నించినపుడు అక్కడి ఎస్సీలతో గొడవైంది.
అదే స్ధలం చాలా కాలంగా తమ ఆధీనంలో ఉన్నదంటూ అధికారులకు ఎస్సీలు అడ్డుపడ్డారు. దాంతో అధికారులకు ఓ ఎస్సీ కుటుంబానికి బాగా గొడవైంది. ఇంతలో ఓ మహిళ పట్ల అధికారపార్టీ నేతలు చాలా దారుణంగా ప్రవర్తించారు. ఆ ఎస్సీ మహిళను కొట్టి రోడ్డుపై పడేసారు. తర్వాత బట్టలూడదీసారు. దాంతో గొడవ మరింత పెద్దదైంది. అధికార పార్టీ పై పెందుర్తి పోలిస్ స్టేషన్ లో సదరు మహిళ ఫిర్యాదు చేసింది. తనను కులం పేరుతొ దూషించటమే కాకుండా జుట్టుపట్టుకుని ఈడుచుకొని వెళ్లారని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదుపై పొలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. ఇక బాధితులకు అండగా వచ్చిన మాజీ ఎంపీ హర్షకుమార్ తహసీల్దార్తో వాగ్వాదానికి దిగి ఘటనకు బాధ్యులైన వారిని అరెస్టు చేసేంత వరకు కదలనని కూర్చున్నారు. స్థల వివాదం విషయమై ఎస్సీ మహిళ పట్ల అనుచితంగా వ్యవహరించిన ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్టు డీసీపీ తెలిపారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications