బాబు రహస్య భేటీ:ఎవరితో?, ఢిల్లీలో ఆ ఆరుగంటలు ఎక్కడికెళ్లారు?..
చంద్రబాబు నాయుడు భేటీకి సంబంధించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచడంతో.. ఆయన ఎవరిని కలిశారనే దానిపై పలువురు ఆరా తీస్తున్నారు.
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రహస్య భేటీ నిర్వహించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అమెరికా పర్యటన నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన.. మధ్యాహ్నాం 3గం. నుంచి రాత్రి 9గం. వరకు ఢిల్లీలో రహస్య భేటీలు జరిపినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా విజయవాడకు చేరుకోవాల్సి ఉన్నా.. రాత్రి 9గం.వరకు సీఎం ఎయిర్ పోర్టు లాంజ్ లోనే ఉన్నట్లు సీఎం సిబ్బంది మీడియాతో చెప్పారు. అయితే ఆ ఆరుగంటల సమయంలో ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ నగరానికి చేరుకుని.. కొంతమంది ఢిల్లీ ప్రమఖులతో ఆయన భేటీ అయినట్లు చెబుతున్నారు.

చంద్రబాబు నాయుడు భేటీకి సంబంధించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచడంతో.. ఆయన ఎవరిని కలిశారనే దానిపై పలువురు ఆరా తీస్తున్నారు. సాయంత్రానికల్లా విజయవాడలో ఉండాల్సిన సీఎం.. షెడ్యూల్ ను పక్కనపెట్టి ఢిల్లీలో ఎవరితో భేటీ అయ్యారో, ఎందుకు భేటీ అయ్యారో స్పష్టమైన సమాచారం లేదు.
కాగా, రాత్రి 9.30గం. సమయంలో చంద్రబాబు ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి విజయవాడకు బయలుదేరారు. శనివారం నాడు మంత్రి నారాయణతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..!












Click it and Unblock the Notifications