కొడుకులాంటి వాడనే జగన్కు బెయిల్: డిగ్గీపై ఉమా

సీమాంధ్ర 70రోజులుగా ఆందోళనలు, సమ్మెలతో అట్టుడుకుతుంటే కేంద్రానికి చీమ కుట్టనిట్లు కూడా లేదని దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల సమస్యలను పరిష్కరించాలని తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు దీక్ష చేస్తుంటే.. కాంగ్రెస్ కుట్రలు పన్ని భగ్నం చేయాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.
దిగజారి మాట్లాడుతున్న దిగ్విజయ్: అంబటి
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. జగన్ తన కొడుకు లాంటి వాడన్న దిగ్విజయ్ సింగ్... జగన్మోహన్ రెడ్డి 16నెలలపాటు జైల్లో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు.
దిగ్విజయ్ సింగ్ తన స్థాయి దిగజారి మాట్లాడాతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిని కలిపి ఒకే గాటన కట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కుట్రలు, కుమ్మక్కు రాజకీయాలు ఇంతకాలం దిగ్విజయ్ సింగ్కి కనిపించలేదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications