జగన్ బాహుబలి-లోకేష్కు చదవరాదు, బాబు గజినీలా మారి: వైసిపి అనిల్
తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బాహుబలి అయితే, టిడిపి యువనేత, మంత్రి నారా లోకేష్ బ్రహ్మానందం క్యారెక్టర్ లాంటి వారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ అన్నారు.
గుంటూరు: తమ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బాహుబలి అయితే, టిడిపి యువనేత, మంత్రి నారా లోకేష్ బ్రహ్మానందం క్యారెక్టర్ లాంటి వారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.
గుంటూరులో రైతు దీక్ష ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. నారా లోకేశ్కు ఏమీ తెలియదన్నారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారని, ఆయనకు కనీసం పేపర్ చదవడం కూడా సరిగ్గా రాదని విమర్శించారు.

భవిష్యత్తులో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని ఆ పార్టీ నాయకులు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.
పెట్టుబడుల కోసం చంద్రబాబు అమెరికా వెళుతున్నారని తాను అనుకోవడం లేదన్నారు. గజినిగా మారిపోయిన చంద్రబాబు ట్రీట్మెంట్ కోసమే అమెరికాకు వెళుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications