వివాహేతర సంబంధం: భర్త మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది
భువనేశ్వర్: ఒడిషా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆగ్రహంచిన అతని భార్య.. అతని మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది. ఈ మయూరభంజ్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జసిపూర్ బొడొసియాలిని గ్రామానికి చెందిన ప్రదీప్ మఝితో గత జూన్ 22న సాత్పూర్ గ్రామానికి చెందిన సాల్గే సొరెన్కు వివాహమైంది. ప్రదీప్కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు భార్యకు తెలిసింది.

ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ వివాదం జరుగుతుండేది. శనివారం రాత్రి ఇద్దరి మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. సాల్గే కోపంతో భర్త మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది.
బాధితుడిని తొలుత స్థానిక ఆస్పత్రిలో, అనంతరం కేంఝర్ జిల్లా ప్రధాన ఆరోగ్యకేంద్రంలో చికిత్స నిమిత్తం చేర్చారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications