వివాహేతర సంబంధం: భర్త మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది
భువనేశ్వర్: ఒడిషా రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆగ్రహంచిన అతని భార్య.. అతని మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది. ఈ మయూరభంజ్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జసిపూర్ బొడొసియాలిని గ్రామానికి చెందిన ప్రదీప్ మఝితో గత జూన్ 22న సాత్పూర్ గ్రామానికి చెందిన సాల్గే సొరెన్కు వివాహమైంది. ప్రదీప్కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉన్నట్లు భార్యకు తెలిసింది.

ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ వివాదం జరుగుతుండేది. శనివారం రాత్రి ఇద్దరి మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. సాల్గే కోపంతో భర్త మర్మాంగాన్ని బ్లేడుతో కోసేసింది.
బాధితుడిని తొలుత స్థానిక ఆస్పత్రిలో, అనంతరం కేంఝర్ జిల్లా ప్రధాన ఆరోగ్యకేంద్రంలో చికిత్స నిమిత్తం చేర్చారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications