ఎయిమ్స్ ఢిల్లీ సర్వర్ డౌన్, రామ్ సర్ వేర్ దాడి జరిగే ఛాన్స్..?
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఢిల్లీ సర్వస్ డౌన్ అయ్యింది. గత 9 గంటల నుంచి పనిచేయడం లేదు. ఇక్కడ నేషనల్ ఇఫర్మేటిక్స్ సెంటర్ ఈ హాస్పిటల్ సర్వర్ ఉపయోగిస్తారు. దీంతో ఇన్ పేషంట్, ఔట్ పేషంట్, స్మార్ట్ ల్యాబ్, బిల్టింగ్, రిపోర్ట్ జనరేషన్, అపాయింట్ మెంట్ సిస్టమ్.. తదితర సేవలకు అంతరాయం కలుగుతుంది.దీంతో అన్ని సేవలను మ్యానువల్గా చేస్తున్నారు.

రాత్రి 7.30 గంటలకు ఈ ప్రకటన చేశారు. తమ సర్వర్ డౌన్ అయ్యిందని.. రామ్సర్ వేర్ దాడి జరిగి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సంబంధిత సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం చేరవేశామని తెలిపింది. ఆస్పత్రిలో డేటా చాలా ముఖ్యమైనది. ఇందులో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, మాజీ ప్రధాన మంత్రులు, ఇతర మంత్రుల ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. దీంతో ఆందోళన నెలకొంది.
డిజిటల్ సేవల పునరుద్దరణ కోసం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నుంచి సపోర్ట్ తీసుకుంటున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. భవిష్యత్లో ఇలాంటి దాడులు నివారించడానికి ఎయిమ్స్, ఎన్ఐసీ తగిన జాగ్రత్తలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications