వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భగత్ సింగ్‌పై అనుచిత వ్యాఖ్యలు: గాంధీ మునిమనవడిపై కేసు నమోదు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీపై జలంధర్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడైన భగత్ సింగ్‌పై అనుచితి వ్యాఖ్యలు చేసినందుకు గాను పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భగత్ సింగ్‌ను కించపరిచేలా తుషార్ గాంధీ మాట్లాడారని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీజేజీ నేత, 'జన్ జాగృతి మంచ్' అనే స్వచ్చంధ సంస్ధ నిర్వాహకుడు అయిన కిషన్ లాల్ శర్మ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Case filed against Gandhi's great-grandson for making 'offensive' remark against Bhagat Singh

ఈ క్రమంలో తుషార్ గాంధీపై ఐపీసీ సెక్షన్ 295 (ఏ) కింద కేసు నమోదు చేశారు. మత విశ్వాసాలకు భంగం కలిగించే చర్యలకు సంబంధించి ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. మే 8వ తేదీన జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తుషార్ గాంధీ మాట్లాడుతూ, "బ్రిటీష్ ప్రభుత్వం భగత్ సింగ్‌ను క్రిమినల్‌గా పరిగణించింది. అందుకే అతనికి పడ్డ మరణశిక్షను రద్దు చేయాలని గాంధీ కోరలేదు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

English summary
Police on Sunday registered a case against Mahatma Gandhi's great-grandson, Tushar Gandhi, for allegedly making offensive remark about freedom fighter Bhagat Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X