భగత్ సింగ్పై అనుచిత వ్యాఖ్యలు: గాంధీ మునిమనవడిపై కేసు నమోదు
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ మునిమనవడు తుషార్ గాంధీపై జలంధర్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడైన భగత్ సింగ్పై అనుచితి వ్యాఖ్యలు చేసినందుకు గాను పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
జైపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో భగత్ సింగ్ను కించపరిచేలా తుషార్ గాంధీ మాట్లాడారని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీజేజీ నేత, 'జన్ జాగృతి మంచ్' అనే స్వచ్చంధ సంస్ధ నిర్వాహకుడు అయిన కిషన్ లాల్ శర్మ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ క్రమంలో తుషార్ గాంధీపై ఐపీసీ సెక్షన్ 295 (ఏ) కింద కేసు నమోదు చేశారు. మత విశ్వాసాలకు భంగం కలిగించే చర్యలకు సంబంధించి ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. మే 8వ తేదీన జైపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో తుషార్ గాంధీ మాట్లాడుతూ, "బ్రిటీష్ ప్రభుత్వం భగత్ సింగ్ను క్రిమినల్గా పరిగణించింది. అందుకే అతనికి పడ్డ మరణశిక్షను రద్దు చేయాలని గాంధీ కోరలేదు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications