డేరాబాబాకు ముప్పు: జైలులో 20 మందితో భద్రత
రోహతక్: ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ళ శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్ఛా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు రోహ్తక్ జైల్లో కూడ 20 మంది సిబ్బందితో భద్రతను ఏర్పాటుచేశారు.
జైలులో కూడ డేరా బాబా ప్రాణాలకు ముప్పుందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. దీంతో జైలులో రామ్రహీమ్ సింగ్కు భద్రతను కల్పించారు. సుమారు 20 మంది సెక్యూరిటీ గార్డులు డేరాబాబాకు జైలులో కూడ రక్షణ కల్పిస్తున్నారు.

జైలు నుంచి విడుదలైన సోను పండిత్ అనే వ్యక్తి ఈ విషయాలను చెప్పారు.. 'గుర్మీత్ జైలుకు వచ్చినప్పటి నుంచి ఖైదీలకు సమస్యలు ఎక్కువయ్యాయి. గుర్మీత్ ఉండటంతో జైల్లో ఆంక్షలు విధించారు. దీంతో తోటి ఖైదీలు అతడిపై కోపంగా ఉన్నారు. గుర్మీత్కు ప్రాణహాని ఉండటంతో 15 నుంచి 20 మంది సెక్యూరిటీ గార్డులను నియమించారు' అని పండిత్ తెలిపాడు.
ఓ కేసులో శిక్ష అనుభవిస్తున్న పండిత్ శుక్రవారం బెయిల్పై విడుదలయ్యాడు. అంతేగాక.. గుర్మీత్కు ఇప్పటి వరకూ జైల్లో ఎలాంటి పని అప్పగించలేదని పండిత్ చెప్పాడు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications