రేషన్ దుకాణంలో అగ్నిప్రమాదం 14 మంది మృతి, పలువురికి గాయాలు
మద్యప్రదేశ్:మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. రేషన్ షాపులో అగ్నిప్రమాదం చోటుచేసుకొని 14 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
మద్యప్రదేశ్:మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. రేషన్ షాపులో అగ్నిప్రమాదం చోటుచేసుకొని 14 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకొంది. చింద్వారా జిల్లాలోని బాంగ్రీ గ్రామంలోని రేషన్ దుకాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకొంది.
రేషన్ దుకాణంలో కిరోసిన్ పంపిణీ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకొంది.ఈ ప్రమాదంలో 14 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం నాలుగు లక్షలను ఎక్స్ గ్రేషియాగా ప్రకటించింది.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications