రేషన్ దుకాణంలో అగ్నిప్రమాదం 14 మంది మృతి, పలువురికి గాయాలు
మద్యప్రదేశ్:మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. రేషన్ షాపులో అగ్నిప్రమాదం చోటుచేసుకొని 14 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
మద్యప్రదేశ్:మధ్యప్రదేశ్ లో ఘోరం జరిగింది. రేషన్ షాపులో అగ్నిప్రమాదం చోటుచేసుకొని 14 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకొంది. చింద్వారా జిల్లాలోని బాంగ్రీ గ్రామంలోని రేషన్ దుకాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకొంది.
రేషన్ దుకాణంలో కిరోసిన్ పంపిణీ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకొంది.ఈ ప్రమాదంలో 14 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం నాలుగు లక్షలను ఎక్స్ గ్రేషియాగా ప్రకటించింది.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications