ఐదు, పది వేల నోట్లను ప్రవేశపెట్టడం లేదు:కేంద్రం
ఐదువేలు, పది వేల రూపాయాలన నోట్లను ప్రవేశపెట్టే యోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహయ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ప్రకటించారు.
న్యూఢిల్లీ: ఐదువేలు, పది వేల రూపాయాలన నోట్లను ప్రవేశపెట్టే యోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహయ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ప్రకటించారు.
ఖర్చును తగ్గించుకొనేందుకుగాను కొత్తగా ఐదువేలు, పదివేల రూపాయాల నోట్లను తీసుకువస్తారా అని కొందరు సభ్యులు మంత్రిని ప్రశ్నించిన సమయంలో ఆయన ఈ మేరకు స్పందించారు.ఈ అంశంపై రిజర్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదించినట్టు అర్జున్ రామ్ మేఘావాల్ చెప్పారు.

ఈ మేరకు సభ్యులకు ఆయన లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.వీటి ముద్రణకు తగిన నిధులు ఆర్ బి ఐ దగ్గర లేవని ఆయన తన సమాధానంలో చెప్పారు.
గత ఏడాది నవంబర్ 8వ, తేదిన చలామణిలో ఉన్న 86 శాతం రూ500, వెయ్యి రూపాయాల నోట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. అనంతరం కొత్త రూ.500 రూపాయాల నోట్లతో పాటు రెండు వే రూపాయాల నోటును కూడ ప్రవేశపెట్టింది, వెయ్యిరూపాయాల నోటును ప్రవేశపెట్టేయోచన లేదని కేంద్ర స్పష్టం చేసింది.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications