‘గాంధీ హత్య’లో నాలుగో బుల్లెట్: 4వారాలు వాయిదా వేసిన సుప్రీం
మహాత్మగాంధీ హత్య కేసులో నాలుగో బుల్లెట్ అంశం తెర మీదకు రావటంతో కేసు పునర్విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం స్పందించింది. దీనిపై అమికస్ క్యూరీగా నియమించబడిన అమరిందర్ శరన్ మ
న్యూఢిల్లీ: మహాత్మగాంధీ హత్య కేసులో నాలుగో బుల్లెట్ అంశం తెర మీదకు రావటంతో కేసు పునర్విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం స్పందించింది. దీనిపై అమికస్ క్యూరీగా నియమించబడిన అమరిందర్ శరన్ మరింత సమయం కావాలని కోరటంతో నాలుగు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది.
ఇరు వర్గాల నుంచి స్పష్టమైన సమాచారం సేకరించిన తర్వాత... ఈ పిటిషన్ న్యాయపరమైనదేనా? అని తేల్చాల్సిందిగా అమరిందర్ను కోర్టు కోరింది. అభినవ్ భారత్ సంస్థకు ట్రస్టీ అయిన రీసెర్చర్ పంకజ్ ఫడ్నీస్ ఈ పిటిషన్ దాఖలుచేసిన విషయం తెలిసిందే.

కాగా, గాడ్సే తుపాకీ నుంచి వచ్చిన బుల్లెట్లతో కాకుండా మరో బుల్లెట్తోనే గాంధీ ప్రాణాలు వదిలారంటూ.. కేసును మళ్లీ దర్యాప్తు చేయాలంటూ ఈ పిటిషన్ దాఖలుచేశారు.
అయితే, ఈ పిటిషన్పై గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ స్పందిస్తూ.. ఇదంతా అవాస్తవమని వాదిస్తున్నారు. ఆ అభ్యర్థన అర్థరహితమని ఆయన తోసిపుచ్చుతున్నారు. 1948, జనవరి 30న న్యూఢిల్లీలో మహాత్మాగాంధీని నాథూరాం వినాయక్ గాడ్సే అనే వ్యక్తి తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications