ఎన్నికలు: 'రెడ్ మార్క్'పై కొందరు ముస్లీంల ఆందోళన, ఇదీ విషయం
గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి ఉంది. ఎన్నికల సమయంలో అహ్మదాబాదులోని పలువురి ఇళ్ల పైన ఎర్రటి రంగుతో క్రాస్ మార్క్ గుర్తులు కలకలం రేపుతున్నాయి.
అహ్మదాబాద్: గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి ఉంది. ఎన్నికల సమయంలో అహ్మదాబాదులోని పలువురి ఇళ్ల పైన ఎర్రటి రంగుతో క్రాస్ మార్క్ గుర్తులు కలకలం రేపుతున్నాయి.
ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ముస్లీం ఫ్యామిలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాము ఉంటున్న ప్రాంతాలను గుర్తు పట్టేలా, తమ సొసైటీల వద్ద అడ్డుగీతలు పెట్టారని కొందరు ముస్లీంలు పోలీసులకు లేఖ రాశారు.

దీనిపై పోలీసులు విచారణ జరిపారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. పారిశుద్ధ్య సిబ్బంది చెత్తను సేకరించేందుకు గుర్తుగా ఆ ఎర్ర గీతలు వేయించినట్లు తేలింది.
కేవలం ముస్లీం సొసైటీ గేట్ల వద్దే కాకుండా హిందువులు ఉంటున్న చోట కూడా ఈ క్రాస్ గుర్తులు పెట్టారు. ఈ విషయాన్ని పోలీసు అధికారు వెల్లడించారు.
More From
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications