Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రిలయన్స్‌కు భారీ షాక్ : 10,312 కోట్ల రూపాయ‌ల జరిమాన విధించిన కేంద్రం

న్యూఢిల్లీ : ఓఎన్జీసీ బావుల నుంచి అక్రమంగా గ్యాస్ ను తోడివేసినందుకు గాను రిలయన్స్ కు భారీ జరిమానా విధించింది కేంద్రం. జరిమానా కింద దాదాపు రూ.10,312 కోట్లు చెల్లించాలని రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్‌ అంబానీకి కేంద్రం హుకుం జారీ చేసింది.

కేజీ- డీ 6 బ్లాక్ పై గత కొంత‌కాలంగా గ్యాస్ వివాదం నెలకొంటూ వస్తోంది. కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లో రిలయన్స్ కు చెందిన బావుల పక్కనే ఉన్న ఓఎన్జీసీ బావుల నుంచి గ్యాస్ ను తోడేసింది రిలయన్స్. ఈ గ్యాస్ విలువ దాదాపు 1బిలియన్ డాలర్లు ( దాదాపు రూ. ​6652.75 కోట్లు) ఉండవచ్చునని భార‌త‌ మంత్రిత్వ శాఖకు చెందిన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అంచనా వేసింది.

అనంతరం నివేదికను కేంద్రానికి సమర్పించడంతో.. రిలయన్స్ కు జరిమానా విధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+