రిలయన్స్కు భారీ షాక్ : 10,312 కోట్ల రూపాయల జరిమాన విధించిన కేంద్రం
న్యూఢిల్లీ : ఓఎన్జీసీ బావుల నుంచి అక్రమంగా గ్యాస్ ను తోడివేసినందుకు గాను రిలయన్స్ కు భారీ జరిమానా విధించింది కేంద్రం. జరిమానా కింద దాదాపు రూ.10,312 కోట్లు చెల్లించాలని రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీకి కేంద్రం హుకుం జారీ చేసింది.
కేజీ- డీ 6 బ్లాక్ పై గత కొంతకాలంగా గ్యాస్ వివాదం నెలకొంటూ వస్తోంది. కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్లో రిలయన్స్ కు చెందిన బావుల పక్కనే ఉన్న ఓఎన్జీసీ బావుల నుంచి గ్యాస్ ను తోడేసింది రిలయన్స్. ఈ గ్యాస్ విలువ దాదాపు 1బిలియన్ డాలర్లు ( దాదాపు రూ. 6652.75 కోట్లు) ఉండవచ్చునని భారత మంత్రిత్వ శాఖకు చెందిన డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అంచనా వేసింది.
అనంతరం నివేదికను కేంద్రానికి సమర్పించడంతో.. రిలయన్స్ కు జరిమానా విధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications