ఆర్ఎస్ఎస్ నాయకుడిపై ,తీవ్రవాదుల కాల్పులు , గన్మెన్ మృతి
ఎన్నికల వేళ, జమ్ము అండ్ కాశ్మీర్ లో తీవ్రవాదులు స్థానిక ఆర్ఎస్ఎస్ నాయకుడిపై కాల్పులు జరిపారు. దీంతో ఆయనకు స్వల్పగాయాలు కాగా గన్మెన్ మృతి చెందారు.

జమ్ము అండ్ కశ్మీర్ లో మరోసారి తీవ్రవాదులు విరుచుపడ్డారు. కాశ్మీర్ లోని కిష్ట్వర్ జిల్లాకు చెందిన స్థానిక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చెందిన చంద్రకాంత్ శర్మ అనే నాయకుడి అసుపత్రిలో ఉండగా తీవ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే కాల్పుల సమయంలో ఆయన గన్మెన్ ప్రతిఘటించారు. దీంతో ఆయనపై కూడ కాల్పులు జరపడతంతో అక్కడిక్కడే గన్మెన్ మృతి చెందగా ఆర్ఎస్ఎస్ నాయకుడికి తీవ్రగాయలయ్యాయి. దీంతో ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా పోలీసులకు తీవ్రవాదులకు మధ్య కోద్దిరోజులుగా కాల్పులు జరుగుతున్న విషయం తెలిసిందే .
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications