Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంతకెళ్తుండగా ప్రమాదం.. నదిలో పడవ బోల్తా, బోటులో 80 మంది, వాహనాలు కూడా...

కూరగాయాలు, ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కుందామని సంతకెళితే ప్రమాదం కబళించింది. తమకు తెలిసిన వారితో సరుకులు కొందామని వెళ్లి నది మధ్యలో పడవ బోల్తాపడటంతో గల్లంతయ్యారు. వీరిలో కొందరు ఈత వచ్చిన వారు ఒడ్డుకు రాగా.. మరికొందరు జాడ తెలియలేదు. వెంటనే రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ రంగంలోకి దిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది.

అసోం జిల్లా సోనిట్‌పూర్ జియా భారలీ నదీలో పడవ బోల్తా పడింది. ఇందులో 80 మంది ప్రయాణిస్తున్నారు. బిహియా గావ్ నుంచి లాల్ టాపుకు వెళ్తున్నారు. లాల్ టాపులో ప్రతీ గురువారం సంత ఉంటుంది. మార్కెట్ కోసం వెళ్తుండగా పడవ బోల్లా పడింది. తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. అలాగే బిమియా గావ్ నుంచి కూడా 80 మంది బయల్దేరారు.

Several missing after boat carrying 80 passengers capsize in river

నదీ మధ్యలో పడవ వెళ్తుంది. పడవలో 80 మందితోపాటు.. కొన్ని టూ వీలర్ వాహనాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో పడవ బోల్తా పడింది. దీంతో ఈత వచ్చిన కొందరు ఎలాగోలా ఒడ్డుకు చేరుకోగలిగారు. మిగతా వారు మాత్రం గల్లంతయ్యారు. పడవ ప్రమాదం విషయం తెలుసుకొని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ రంగంలోకి దిగింది. నదిలో గల్లంతైన వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+