లైంగిక వేదింపులు: దివైరల్ ఫివర్ సీఈఓ అర్నాబ్ గుడ్ బై
లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ది వైరల్ ఫివర్ సీఈవో అర్నాబ్ కుమార్ బాధ్యతలకు గుడ్ బై చెప్పారు. ఇక నుండి సంస్థకు తాను మార్గ నిర్ధేశకుడిగానే వ్యవహరిస్తానని ఆయన ప్రకటించారు.
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ది వైరల్ ఫివర్ సీఈవో అర్నాబ్ కుమార్ బాధ్యతలకు గుడ్ బై చెప్పారు. ఇక నుండి సంస్థకు తాను మార్గ నిర్ధేశకుడిగానే వ్యవహరిస్తానని ఆయన ప్రకటించారు.
ఆయన స్థానంలో కొత్త సీఈవోగా దావల్ గుసెయిన్ బాధ్యతలను స్వీకరించనున్నారని చెప్పారు.ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

తనపై వ్యక్తిగత దాడి జరుగుతున్నందున సంస్థ ప్రతిష్టకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉన్నందున సీఈఓ బాధ్యతల నుండి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు.
వ్యక్తి కంటే సంస్థ గొప్పదని నమ్ముతానని ఆయన ట్వీట్ చేశారు. సంస్థకు మెంటర్ గా మాత్రమే అందుబాటులో ఉంటానని చెప్పారు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన అర్నాబ్ కుమార్ 2011 లో టీవీఎప్ అనే వెబ్ ఎంటర్ టెయిన్ మెంట్ సంస్థను ప్రారంభించారు.
తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ అదే సంస్థలో పనిచేసి ఉద్యోగం మానేసిన మాజీ ఉద్యోగిణి ఆరోపణలు చేసింది.దీనికి బాధ్యత వహిస్తూ ఆయన బాధ్యతల నుండి తప్పుకొన్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications