మనిషికంటే ఎక్కువ ఐక్యూ ఉన్న డీప్ లర్నింగ్ మిషన్
బీజింగ్: చైనా పరిశోధకులు ఓ మెషన్ తయారు చేశారు. ఇందులో మనిషిని మించిన తెలివి తేటలు ఉన్నాయి. మనిషి కంటే ఇందులో ఐక్యూ ఎక్కువగా ఉందని గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనాకు చెందిన బింగో బృందం ఇటీవల ఓ డీప్ లెర్నింగ్ మెషిన్ను రూపొందించింది.
ఈ మిషన్ వెర్బల్ రీజినింగ్ ప్రశ్నలకు కూడా అసాధారణ వేగంతో జవాబు ఇస్తోంది. తద్వారా శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఐక్యూ పరీక్షలో మనిషిని మించిపోయిందని దీని రూపకర్తల్లో ఒకరైన హ్యూజెంగ్ చెబుతున్నారు.

ప్రశఅనించగానే కంప్యూటర్లు టకీమని జవాబు చెబుతాయి. అయితే, వెర్బల్ రీజినింగ్ విషయంలో మాత్రం అడ్డదిడ్డంగా సమాధానాలు ఉంటాయి. ఈ విషయంలో కంప్యూటర్ సాధారణ తెలివితేటలున్న మనిషి కంటే వెనుకబడి ఉంటుంది. ఇప్పుడు కొత్త మిషన్ మనిషి కంటే ఎక్కువ ఐక్యూ కలిగి ఉందని చెబుతున్నారు.
More From
-
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ - ప్రభుత్వం కీలక నిర్ణయం...!!












Click it and Unblock the Notifications