రెండు మిస్సైల్ ప్రయోగించిన ఉత్తర కొరియా..
ఉత్తర కొరియా రెండు మిస్సైల్స్ ప్రయోగించింది. ఆ రెండింటినీ సముద్రంలోనే టెస్ట్ చేసింది. దక్షిణ కొరియా ఫస్ట్ వెపన్ గత నెలలో ప్రయోగించిన నేపథ్యంలో ఈ టెస్ట్ చేసింది. ఒన్చాన్ పశ్చిమ తీర సముద్రంలో ఉత్తర కొరియా మిస్సైల్స్ ప్రయోగించిందని దక్షిణ ప్యొంగ్యాంగ్ ప్రావిన్స్ తెలిపింది.
జూలై 10వ తేదీన చివరి వెపన్ ప్రయోగం జరిగింది. ఆ సమయంలో చాలా రాకెట్లను లాంచ్ చేశారు. అమెరికా, దక్షిణ కొరియా మిలిటరీ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు ఏఎఫ్పీ వార్తా సంస్థకు రక్షణశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

దక్షిణ కొరియా, అమెరికా ఫ్రీడమ్ షీల్డ్ అని పిలిచే లైవ్ ఫీల్డ్ శిక్షణ కోసం సన్నాహాకంగా డ్రిల్ ప్రారంభించిన రోజు తర్వాత ప్రయోగాలు వచ్చాయి. ఇదీ ముమ్మాటికీ ఉత్తర కొరియాకు కోపం తెప్పించి ఉంటుంది. దండయాత్రకు ముందు రిహార్సల్స్గా భావించింది.
తమ ప్రభుత్వం సొంతంగా అణు నిరోధకాన్ని కొనసాగించే ఆలోచన లేదని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తెలిపారు. ఉత్తరకొరియా అణు ఆయుధాల తయారీని ముగిస్తే.. ఆ దేశానికి దశలవారీగా ఆర్థికసాయం అందించడానికి సాయం చేస్తాయని యూన్ తెలిపారు.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications