రెండు మిస్సైల్ ప్రయోగించిన ఉత్తర కొరియా..
ఉత్తర కొరియా రెండు మిస్సైల్స్ ప్రయోగించింది. ఆ రెండింటినీ సముద్రంలోనే టెస్ట్ చేసింది. దక్షిణ కొరియా ఫస్ట్ వెపన్ గత నెలలో ప్రయోగించిన నేపథ్యంలో ఈ టెస్ట్ చేసింది. ఒన్చాన్ పశ్చిమ తీర సముద్రంలో ఉత్తర కొరియా మిస్సైల్స్ ప్రయోగించిందని దక్షిణ ప్యొంగ్యాంగ్ ప్రావిన్స్ తెలిపింది.
జూలై 10వ తేదీన చివరి వెపన్ ప్రయోగం జరిగింది. ఆ సమయంలో చాలా రాకెట్లను లాంచ్ చేశారు. అమెరికా, దక్షిణ కొరియా మిలిటరీ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ మేరకు ఏఎఫ్పీ వార్తా సంస్థకు రక్షణశాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

దక్షిణ కొరియా, అమెరికా ఫ్రీడమ్ షీల్డ్ అని పిలిచే లైవ్ ఫీల్డ్ శిక్షణ కోసం సన్నాహాకంగా డ్రిల్ ప్రారంభించిన రోజు తర్వాత ప్రయోగాలు వచ్చాయి. ఇదీ ముమ్మాటికీ ఉత్తర కొరియాకు కోపం తెప్పించి ఉంటుంది. దండయాత్రకు ముందు రిహార్సల్స్గా భావించింది.
తమ ప్రభుత్వం సొంతంగా అణు నిరోధకాన్ని కొనసాగించే ఆలోచన లేదని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తెలిపారు. ఉత్తరకొరియా అణు ఆయుధాల తయారీని ముగిస్తే.. ఆ దేశానికి దశలవారీగా ఆర్థికసాయం అందించడానికి సాయం చేస్తాయని యూన్ తెలిపారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications