సోషల్మీడియాతో నిద్ర సమస్యలు: కెనడా శాస్త్రవేత్తల హెచ్చరిక
లండన్: సోషల్ మీడియాలో గంటల కొద్ది గడిపేవారికి ఇబ్బందులు తప్పవని శాస్త్రవేత్తలను హెచ్చరించారు. కనీసం ఒక గంట పాటు సోషల్ మీడియాలో గడిపినా నిద్ర ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా సైట్స్లో గంటల కొద్దీ గడిపేవారిని పరిశోధకులు హెచ్చరించారు. సోషల్ మీడియాలో రోజుకు కేవలం ఒక గంట పాటు విహరించినా నిద్ర ప్రక్రియకు విఘాతం కలుగుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది.

రోజుకు 60 నిమిషాల పాటు వాట్సాప్, ఎఫ్బీ, స్నాప్చాట్లతో గడిపేవారు ఇలాంటి వాటికి దూరంగా ఉన్నవారితో పోలిస్తే నిద్ర సమస్యలతో అధికంగా బాధపడుతున్నట్టు ఈ పరిశోధనలో వెల్లడైందని పరిశోధకులు తెలిపారు.
ఎక్కువ సమయం యాప్స్, సైట్స్పై తో గడిపిన వారికి ఆ మేరకు నిద్ర తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా టీనేజ్ యువతులు ఎక్కువగా సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారని అథ్యయనంలో తేలింది.
సోషల్ మీడియా వేగంగా విస్తరిస్తున్న క్రమంలో పిల్లలు, టీనేజర్లు న్యూ టెక్నాలజీకి అలవాటుపడి వారు యుక్తవయసుకు రాగానే వాటికి బానిసలవుతూ చెడు అలవాట్లకు లోనవుతున్నారని కెనడా పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications