అమెరికాలో మంచు తుఫాను బీభత్సం: వాషింగ్టన్లో విద్యుత్ నిలిపివేత
అమెరికాలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో ఈశాన్య ప్రాంతంలోని సుమారు రెండు లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వాషింగ్టన్: అమెరికాలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో ఈశాన్య ప్రాంతంలోని సుమారు రెండు లక్షల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, బోస్టన్ తదితర ప్రాంతాల్లో పలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వేలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడుతోంది.

వర్జీనియా, మేరీలాండ్, మసాచుసెట్స్ తదితర ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది.
వాషింగ్టన్ డీసీ నగరంలో వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వాషింగ్టన్ డీసీ, మేరీలాండ్, వర్జీనియాలతో పాటు పలు ప్రాంతాల్లో స్నో ఎమర్జెన్సీ ప్రకటించారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications