ఘోర రోడ్డు ప్రమాదం... అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం
యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. వరంగల్ వెళ్తున్న వజ్ర ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి.
భువనగిరి: యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై వరంగల్ వెళ్తున్న వజ్ర ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆలేరు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీసీపీ గిరి ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మంత్రి మహేందర్రెడ్డి ఆరా..
బాహుపేట రోడ్డు ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి ఆరా తీశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలందించాలని అధికారులకు మంత్రి సూచించారు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications