ఘోర రోడ్డు ప్రమాదం... అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం
యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. వరంగల్ వెళ్తున్న వజ్ర ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి.
భువనగిరి: యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై వరంగల్ వెళ్తున్న వజ్ర ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆలేరు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న డీసీపీ గిరి ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మంత్రి మహేందర్రెడ్డి ఆరా..
బాహుపేట రోడ్డు ప్రమాద ఘటనపై రవాణా శాఖ మంత్రి మహేందర్రెడ్డి ఆరా తీశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలందించాలని అధికారులకు మంత్రి సూచించారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications