బిజెపి తెలంగాణ విమోచన సంకల్ప సభకు రాజ్నాథ్ సింగ్, గట్టి భద్రత
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండుతో బిజెపి తెలంగాణ విమోచన సంకల్ప సభను తలపెట్టింది.
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండుతో బిజెపి తెలంగాణ విమోచన సంకల్ప సభను తలపెట్టింది.
నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సభ జరగనుంది. రాష్ట్రం నలుమూలల నుంచి బిజెపి శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో సభకు తరలి వచ్చేలా ఆ పార్టీ నాయకులు చూస్తున్నారు.

ఈ సభకు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. శనివారమే సభాస్థలిని పూర్తిగా తమ ఆధీనంలోనికి తీసుకున్నారు.
సభాస్థలి వద్ద ఏర్పాట్లకు సంబంధించి ఆ పార్టీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణ తదితరులు శనివారం పరిశీలించారు. బహిరంగ సభకు లక్ష మందికి సరిపడా ఏర్పాట్లు చేసినట్లు బిజెపి జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి తెలిపారు.
More From
-
కరీంనగర్ నుండి కొండగట్టుకు కేంద్రమంత్రి అంజన్న ఆశీర్వాద యాత్ర -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్












Click it and Unblock the Notifications