శంషాబాద్ లాడ్జీలో భారీ అగ్ని ప్రమాదం: చిక్కుకున్న 50మంది(వీడియో)
హైదరాబాద్: నగర శివారు శంషాబాద్ మండల కేంద్రంలోని శ్రీ అనుపమ రెసిడెన్సీ లాడ్జీలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని మొదటి, రెండో అంతస్తుల్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
8 అంతస్తులు ఉన్న ఈ భవనంలో చిక్కుకున్న సుమారు 50 మందిలో 28 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మిగిలిన వారిని నిచ్చెనల సాయంతో రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఇదే భవనంలో మూడో అంతస్తులో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రి పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
తీవ్రత అధికంగా ఉండటంతో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. వంటగదిలో ఏర్పడిన షార్ట్సర్క్యూట్ వల్లే మంటల చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications