శంషాబాద్ లాడ్జీలో భారీ అగ్ని ప్రమాదం: చిక్కుకున్న 50మంది(వీడియో)
హైదరాబాద్: నగర శివారు శంషాబాద్ మండల కేంద్రంలోని శ్రీ అనుపమ రెసిడెన్సీ లాడ్జీలో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని మొదటి, రెండో అంతస్తుల్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.
8 అంతస్తులు ఉన్న ఈ భవనంలో చిక్కుకున్న సుమారు 50 మందిలో 28 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. మిగిలిన వారిని నిచ్చెనల సాయంతో రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఇదే భవనంలో మూడో అంతస్తులో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రి పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
తీవ్రత అధికంగా ఉండటంతో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. వంటగదిలో ఏర్పడిన షార్ట్సర్క్యూట్ వల్లే మంటల చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
More From
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications