హైదరాబాద్! ఢిల్లీలా కాదు: టీ అసెంబ్లీకి ఢిల్లీ డిప్యూటీ సీఎం, ప్రశంసలు
హైదరాబాద్: కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్సిసోడియా ప్రశంసించారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీని మనీష్సిసోడియా సందర్శించారు.
అనంతరం ఆయన అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మనీష్సిసోడియా మాట్లాడుతూ.. తెలంగాణలో టీహబ్ చాలా బాగుందని.. ఢిల్లీలో టీహబ్ ఏర్పాటులో తెలంగాణతో కలిసి పనిచేస్తామని చెప్పారు.

తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉందన్నారు. అయితే, ఢిల్లీ మాత్రం కాలుష్యంతో నిండిపోయిందని, పైకి చూస్తే ఆకాశమే కనిపించదని మనీష్ సిసోడియా అన్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications